YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజా రెడ్డి రాజ్యాంగం వద్దు-అంబేద్కర్ రాజ్యాంగం కావాలి

రాజా రెడ్డి రాజ్యాంగం వద్దు-అంబేద్కర్ రాజ్యాంగం కావాలి

రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తారని రాష్ట్ర నికి అంబేద్కర్ రాజ్యాంగం కావాలని కౌతాళం కన్వీనర్ తెలుగు దేశం పార్టీ కన్వీనర్ మాజీ రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గోతులదోడ్డి ఉలిగయ్య, టిడిపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, ఆవేదన వ్యక్తం చేశారు. వారు  నిన్న అసెంబ్లీలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి జరిగిన సంఘటన పై ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మాట్లాడుతూ దేశం లోని ప్రంపంచ స్ధాయి లో మన రాష్ట్ర నికి వన్నే తెచ్చిన నేత ను అవమానకరంగా మాట్లాడుతూ మా నేతను అవమానపరచిన వైయస్సార్ మంత్రులు ఎమ్మెల్యే లను  బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు దేశం పార్టీ ఆఫీసు నుండి" డా " బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ధర్నా చేస్తూ చంద్రబాబు నాయుడు వారు కుటుంబ సభ్యులు పై అనుచిత వాక్యలు చేసిన మంత్రులు కోడాలి నాని, అంబటి రామ్ బాబు దిష్టి బోమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం రౌడీ రాజ్యము చేస్తుంది అని అది మానుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుంది అని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటపతి రాజు, సీనియర్ నాయకులు కాశి విశ్వనాథ్  డాక్టర్ రాజనందు  ఏరిగేరి రామలింగ, కురువ విరేష్, నిలకఠరెడ్డి, కత్రికి మాజీ సర్పంచ్ చంద్ర, కామవరం మాజీ సర్పంచ్ రంహాస్వామి,బంగారయ్య, డాక్టర్ రాజానంద్, మంజు డేని,రాజా బాబు,  యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి సల్మాన్ రాజు, జిల్లా మైనార్టీ కార్యదర్శి అబ్దుల్ రహిమాన్  టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివ మూర్తి, గోతులదోడ్డి సర్పంచ్ లక్కే గోవింద్, ఏరిగేరి బసవరాజు, సురేంద్ర, తెలుగు యువత రామంజి, సిద్దు,, క్రిష్ణ, శ్రీరాములు, దుద్ది ఉసేని, నాగరాజు, దేవేంద్ర, షేక్,మైబూ, అళ్ళయ్య, అంజి, విరేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts