YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెరాస ఎమ్మెల్సీలకు బీ ఫార్మ్ అందజేత

తెరాస ఎమ్మెల్సీలకు బీ ఫార్మ్ అందజేత

రంగారెడ్డి
అధికార పక్షం తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ  ఫార్మ్ లను మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి అందజేసారు. రంగారెడ్డి జిల్లా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టిఆర్ఎస్ అభ్యర్థులుగా మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ టిఆర్ఎస్ అభ్యర్థులు దాఖలు చేసారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి ఎమ్మెల్యేలు వివేకానంద, ఆరెకపూడి గాంధీ, యాదయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ తదితరులు హజరయ్యారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి లు కూడా హాజరు అయ్యారు.

Related Posts