YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉపసంహరణ ఇంటర్వేల్ మాత్రమే

ఉపసంహరణ ఇంటర్వేల్ మాత్రమే

అమరావతి
మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి  స్పందించారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమే.  శుభం కార్డుకు మరింత సమయం ఉంది. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసాం. నేను  ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా? అమరావతి రైతుల పాదయాత్ర.. పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర. రైతుల  పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని అయన అన్నారు.

Related Posts