YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

విశాఖలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

విశాఖపట్నం
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి విశాఖ ఎయిర్ పోర్ట్ ఘనస్వాగతం లభించింది. కిషన్ రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయవలసి ఉందని అన్నారు. భారత టూరిజం శాఖకు సంబంధించి అధికారులతో చర్చించి విశాఖను టూరిజం గా అభివృద్ధి చేయడానికి తగు చర్యలు చేపడతామన్నారు. విశాఖపట్నంలో తీర ప్రాంతం పాటు అరకు చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందవలసి ఉందని అన్నారు. కరోనా తో  రెండు సంవత్సరాలుగా టూరిజం  అభివృద్ధి జరగలేదు. భవిష్యత్తులో విశాఖ నగరంలో పూర్తిస్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాల్సి ఉంది.  దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి అడిగి తెలుసుకుంటాం అని తెలిపారు. కిషన్ రెడ్డి కి రాష్ట్ర పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్, బిజెపి నాయకులు కార్యకర్తలు అధికారులు ఘన స్వాగతం పలికారు

Related Posts