YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని విప‌క్షాల ఆందోళ‌న

స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని విప‌క్షాల ఆందోళ‌న

న్యూఢిల్లీ డిసెంబర్ 2
రాజ్య‌స‌భ‌కు చెందిన 12 మంది ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే వారిపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఆ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు కూడా పాల్గొన్నారు. న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి ప్ర‌భుత్వ వైఖ‌రికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని వాళ్లు డిమాండ్.

Related Posts