YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్

తిరుపతి
రాష్ట్ర ముఖ్య మంత్రి  వై.ఎస్. జగన్ మోహన్  రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లాలో  పర్యటించారు. ఉదయం తిరుపతి కృష్ణా నగర్ లో పర్యటించేందుకు  పద్మావతి అతిథి గృహం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించి బయల్దేరారు. అయన వెంట  రాష్ట్ర  ఉప ముఖ్య మంత్రి కె.నారాయణ స్వామి,  జిల్లా ఇన్ ఛార్జి మంత్రి  మేక పాటి  గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి,  రాజంపేట, తిరుపతి ఎంపీలు పెద్ది రెడ్డి వెంకట మిధున్ రెడ్డి, డాక్టర్ పి.గురు మూర్తి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసు లు, చంద్రగిరి శాసన సభ్యులు, తుడా చైర్మన్ డా.చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, తిరు పతి, నగరి, శ్రీకాళహస్తి,  పీలేరు, సత్యవేడు, చిత్తూరు శాసన సభ్యు లు భూమన కరుణా కర్ రెడ్డి, ఆర్. కె.రోజా,  బియ్యపు మధు సూదన్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, ఆది మూలం, ఆరణి శ్రీనివాసులు, ఎం.ఎల్.సి భరత్ లు  వెళ్లారు.

Related Posts