YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రేణిగుంటలో సీఎం జగన్ పర్యటన

రేణిగుంటలో సీఎం జగన్ పర్యటన

తిరుపతి
వరద బాధితులకు భరోసా ఇచ్చారు సీఎం జగన్.ప్రతి ఒక్కరినీ ఆదకుంటా మని చెప్పారు.చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిం చారు. బాధితులతో స్వయంగా మా ట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. రేణిగుంట మండలం, వెదల్లచెరువు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షా ల కారణంగా దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు.ఏర్పేడు మండలం పాపా నాయుడు పేట వద్ద స్వర్ణముఖి నది ప్రవాహానికి కొట్టుకుపోయిన బ్రిడ్జి ని పరిశీలించి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించి జరిగిన లకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.

Related Posts