YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మాజీ ముఖ్యమంత్రి మంత్రి రోశయ్య కన్నుమూత

మాజీ ముఖ్యమంత్రి మంత్రి రోశయ్య కన్నుమూత

హైదరాబాద్
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శనవారం ఉదయం మరణించారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో అయన బీపీ పడిపోయింది. కుటుంబసభ్యులు అయనను స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో సినీయర్ నేత గారోశయ్య  అనేక పదవులను అలంకరించారు. వర్గపోరులో అయన పేరు అసలు కనిపించదు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసారు. అంతకుముందు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తదితర కీలక బాధ్యతలను చెపట్టారు. తమిళనాడు గవర్నర్ గా కూడా పని చేసారు. గుంటూరు జిల్లా వేమురులో అయన జన్మించారు.

Related Posts