YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య  అంత్యక్రియలు

హైదరాబాద్
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సినీయర్ నేత రోశయ్య మృతిపట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని మహాప్రస్తానంలోగాని, కొంపల్లిలని ఫామ్ హౌజ్ లో గాని  అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదారబాద్ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related Posts