YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఇంగ్లాండ్ లో పర్యటించే భారత జట్టుని ప్రకటించిన బీసీసీఐ..!!

 ఇంగ్లాండ్ లో పర్యటించే  భారత జట్టుని ప్రకటించిన బీసీసీఐ..!!

భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించబోతుంది. జులై 3 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఇంగ్లండ్‌లో టీమిండియా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇంగ్లాండ్ తో వన్డే, టీ20 మ్యాచ్లు ఆడే జట్టుని బీసీసీఐ ప్రకటించింది. 

వన్డే జట్టు :  విరాట్ కోహ్లీ (సారథి), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్, చాహెల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్

టీ20 :  విరాట్ కోహ్లీ (సారథి), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్, చాహెల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్

Related Posts