YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగ్గయ్యపేట దగ్గర రోడ్డు ప్రమాదం…ఒకరు మృతి

జగ్గయ్యపేట దగ్గర రోడ్డు ప్రమాదం…ఒకరు మృతి

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షెర్ మహ్మద్ పేట హైవే పై గడ్డి వాము ట్రాక్టర్ ను వేగంగా వచ్చిన  కారు  ఢికొనడంతో ప్రమాదంజరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు,  చిల్లకల్లు లో గడ్డిని అన్ లోడ్ చెసి మంగొల్లు లోడింగ్ కొసం వెలుతున్న ట్రాక్టర్ ని వెనుకనుంచి కారు ఢీకొట్టింది. కారు మంగళగిరి డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారిదని పోలీసులు గుర్తించారు.

Related Posts