YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రేణిగుంటలో టీడీపీ భేటీ

రేణిగుంటలో టీడీపీ భేటీ

తిరుపతి
అమరావతి రైతుల మహా పాదయాత్ర సందర్భంగ రేణిగుంటలో జిల్లా టిడిపి సమన్వయ కర్తలు సమావేశం జరిగింది. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు . అమరావతి చేపట్టిన పాదయాత్ర మంగళవారం జిల్లా లోకి రానుండడంతో చేపట్టాల్సిన విధి విధానాలపై చర్చ జరిగింది. పార్టీలకతీతంగా అమరావతి రైతులకు మద్దతు తెలపాలని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నుంచి టిడిపి అందరూ ఏకమై అమరావతి రైతులు వెంట నడవాలని నిర్ణయించారు.

Related Posts