YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పోలీసుల అదుపులో 44 మందిమహిళలు

పోలీసుల అదుపులో 44 మందిమహిళలు

పోలీసుల అదుపులో 44 మందిమహిళలు
హైదరాబాద్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 44 మంది మహిళలను ఎమ్మిగ్రేషన్ అధికారులుఅదుపులోకి తీసుకున్నారు.  డుయల్ ( రెండు విస్సాలు) విస్సాలు పొంది కువైట్ వెళ్ళేందుకు మహిళలు ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు.  44 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవాకు చెందిన వారుగా గుర్తించారు.  ఎంప్లాయిమెంట్, విజిటింగ్  రెండువిస్సాలు గలిగి ఉండి అక్కడ కువైట్ వెళ్లిన అనంతరం ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వారికి విస్సాలు ఎవరు ఇచ్చారు. ఎక్కడ నుండి పొందారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Related Posts