YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రెండు ఇన్నోవా లతో సహా 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రెండు ఇన్నోవా లతో సహా 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు
చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం తెల్లవారుజామున రెండు ఇన్నోవాలతో  సహా ఎర్రచందనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన స్మాగ్గర్లలో చంద్రగిరి నియోజకవర్గం, చిన్నగొట్టిగల్లు జడ్పిటిసి భర్త మహేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు మునీశ్వర్, కృష్ణయ్య ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ నేత ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుబడడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు మీడియాను  సైతం అనుమతించలేదు.

Related Posts