YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈనెల 21 న సీఎం జగన్ తణుకు పర్యటన

ఈనెల 21 న సీఎం జగన్ తణుకు పర్యటన

ఏలూరు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21 న పర్యటన ఖారారయింది. ఆ రోజు లయన  సంపూర్ణ గృహ హక్కు పథకం తణుకు నుండి  ప్రారంభిస్తారు. శనివారం నాడు సీఎం సభ ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా,  ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తదితరులు పరిశీలించారు.  రాష్ట్రంలో 52 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు పథకం  అమలు చేయనున్నారు. బహిరంగ సభను తణుకు చిట్టూరి ఇంద్రయ్య కళాశాలలో ఏర్పాటు చేస్తున్నారు.

Related Posts