YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సియాచిన్ లో కోవింద్

సియాచిన్ లో కోవింద్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శీతల యుద్ధభూమి సియాచిన్ ఆర్మీ బేస్‌క్యాంప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ సందర్శించారు. సైనికులు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామ్‌నాథ్ కోవింద్ అక్కడి సైనికులతో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. రాష్ట్రపతి వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు. సియాచిన్ బేస్ క్యాంప్‌ను మొట్టమొదట సందర్శించిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం(2004లో). సియాచిన్ ను సందర్శించిన రెండవ రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్.

Related Posts