YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి రైతులకు మద్దతుగా టిడిపి నాయకులు సంఘీభావం

అమరావతి రైతులకు మద్దతుగా టిడిపి నాయకులు సంఘీభావం

అమలాపురం
అమరావతి కి భూములు ఇచ్చిన రైతులకు మద్దతుగా అమలాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తదితరులు సంఘీభావ యాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో రోడ్డు మార్గాన  సంఘీభావ పాదయాత్ర చేపట్టారు.

Related Posts