YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పరిటాల సునీత పాదయాత్ర

పరిటాల సునీత పాదయాత్ర

అనంతపురం
అమరావతి రైతుల మహాపాదయాత్ర కు సంఘీభావంగా మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత యాత్ర చేపట్టా రు.అనంతపురం జిల్లా వెంకటాపురం లోని పరిటాల రవీంద్ర ఘాట్ నుంచి.. తిరుమల దేవస్థానం వరకు పాదయా త్ర చేశారు. ఈ పాదయాత్రలో మహిళ లు, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొ న్నారు.  ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని.. ఏపీ రాజధాని అమరావతే అంటూ నినాదాలు చేస్తూ సునీత పాదయాత్ర సాగింది.ఒక్క చాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Related Posts