YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బ్రేకింగ్ : పాపికొండలు వెళ్తున్న బోటులో అగ్ని ప్రమాదం..!!

బ్రేకింగ్ : పాపికొండలు వెళ్తున్న బోటులో అగ్ని ప్రమాదం..!!

తూర్పు గోదావరి జిల్లా : పాపికొండలు వెళ్తున్న  బోటులో అగ్ని ప్రమాదం.   దేవీపట్నం మండలం విరవరపులంక దగ్గర ఘటన. ప్రమాద సమయంలో బోటులో 80 మంది ప్రయాణికులు. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు. భయాందోళనతో సతమవుతున్న ప్రయాణికులు.

Related Posts