YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

నల్గోండ
నల్గొండ కలెక్టరేట్ లో సీఎం కెసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రం లో మౌలిక వసతులు అభివృద్ది పై సమీక్ష జరిగింది.  పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరైన అనంతరం అయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి,హరీష్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్,  ఎంపి బడుగుల లింగయ్య యాదవ్,  ఎమ్మెల్సీ లు.. పల్లా రాజేశ్వర రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసి కోటి రెడ్డి,  ఎమ్మెల్యే లు కంచర్ల భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి ,భగత్, రవీంద్ర నాయక్,  మాజీ  మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రమా రాజేశ్వరి, పలు శాఖల జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Related Posts