YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చిరుత మృతి

చిరుత మృతి

నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలం గన్నారం గ్రామ పరిధిలోని రూప్లా నాయక్ తండా వద్ద వద్ద గుర్తు తెలియన వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందింది. చిరుత జాతీయ రహదారి రోడ్డు దాటుతుండగా ఘటన జరిగిందని పోలీసులు నిర్దారించారు. స్థానిక ఎప్ఆర్వో  సుభాష్ చంద్ర యాదవ్ ఆద్వర్యంలో చిరుత కళేబరాన్ని  నిజామాబాద్ కు తరలించారు. నాలుగు నెలల కిందట ఇదే మండలంలో సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో రైలు ఢీకొని మరో చిరుత మృతి చెందింది. స్థానిక గిరిజనులు చిరుత ఇందల్ వాయ్ అటవీ ప్రాంతం నుండి జాతీయ రహదారిపైకి వచ్చిందని అంటున్నారు. 

Related Posts