YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉద్రిక్తత సృష్టిస్తే సహించం

ఉద్రిక్తత సృష్టిస్తే సహించం

గుంటూరు
రాష్ట్ర హోం మంత్రి సుచరిత బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తే అడ్డుకుంటామని అన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.జిన్నా టవర్ పేరు విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన ఆమే ... మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలని భావిస్తే భవిష్యత్ లో తగిన పరిణామాలు ఎదుర్కోవాల్పి వస్తుందని అన్నారు.అధికారంలో ఎవరు ఉన్నా ఏళ్ల చరిత్ర కలిగిన చిహ్నాలను తొలగించాలనుకోవడం సరికాదని చెప్పారు.

Related Posts