YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎంపి ఆరవింద్ పై కేసు నమోదు

ఎంపి ఆరవింద్ పై కేసు నమోదు

హైదరాబాద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆరవింద్ మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పోలీసులను ఉద్దేశించి ఈ నెల 3న తన నివాసం వద్ద  అయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని అభియోగం.  ఐపీఎస్ అధికారులు ఏం పీకుతున్నారు. " మీ పోలీసుల లాఠీలు ఏం పీకుతున్నాయి. మీ లాఠీలు పనిచేయడం లేదా. మీ లాఠీలు లంచాలు తీసుకుంటున్నాయా కేటీఆర్, కేసీఆర్  దగ్గర.  మీరు మీ డిపార్ట్మెంట్ చెంచా గిరి చేస్తున్నారు లాంటి తీవ్ర పదజాలంతో మాట్లాడిన ఎంపీ అరవింద్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర ఫిర్యాదు చేసారు. ఈ మేరకు ఐపీసీ 294, 504, 5051(1),(b)  సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు.

Related Posts