YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతు బంధు లో పాల్గోన్న ఎమ్మెల్యే

రైతు బంధు లో పాల్గోన్న ఎమ్మెల్యే

పరిగి
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో ముందుడాలని ఏ రైతు అప్పుల భారిలో పడవద్దని తన స్వంత జేబులోంచే వ్యవసాయ పెట్టుబడులు పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం రైతు బందు పథకం క్రింద యాబై వేల కొట్లు రైతుల ఖాతాలో వేస్తున్నారని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డు కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రైతు బంధు  సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి వినుత్న రీతిలో కందులు, బెబ్బర్ల ధన్యాలతో అభిషేకం చేశారు. వివిద రకాల ధన్యాలతో కేసీఆర్ అని రైతు బందు అని యాబై వేల కోట్లు అని వ్రాసి పూలతో అలంకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని ,గతంలో ఎన్నడూ లేనటువంటి కార్యక్రమాలు పథకాలు రైతులకు చేస్తు అందిస్తున్నారని అన్నారు. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రైతులు కూడా ఆలోచించి ఎక్కువ దిగుబడులు వచ్చే పంటలను వేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు నాయకులు పాల్గొన్నారు.

Related Posts