YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ కార్పొరేషన్ 18వ వార్డు లో 16 లక్షల రూపాయలతో సిసి రోడ్లకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేసారు.  ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ బడంగ్పేట్ కార్పొరేషన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని,అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని అన్నారు.మంత్రి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ బండారి మనోహర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ డిప్యూటీ మేయర్,కార్పొరేటర్లు, అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts