YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చైతన్యపురిలో పలు కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్

చైతన్యపురిలో పలు కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్

హైదరాబాద్:-
చైతన్యపురిలో బీజేపీ ఎస్సీ మోర్చా నిర్వహించిన "మౌన ధర్నా"లో పాల్గొన్న అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతు     పంజాబ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కాన్వాయ్ ను నిరసనకారులు అడ్డుకున్న దాని వెనుక మహా కుట్ర ఉంది. ఇది అనుకోకుండా జరిగింది కానేకాదు.  దీని వెనుక మహా కుట్ర దాగి ఉంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం... ప్రధాని రోడ్డు మార్గాన వెళుతుంటే నిరసన పేరుతో రైతులు అడ్డుకోవాలి. ప్రధానిపై రాళ్లు రువ్వుతారు. అప్పుడు నిరసన కారులపై ఎస్పీజీ సిబ్బందితో కాల్పులు జరిపించి రైతులను చంపేయించే కుట్ర చేసి బీజేపీని బదనాం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. . వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతోంది టీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలి  ప్రధాని రాష్ట్ర పర్యటనకు వెళితే పూర్తి  సంఘటనపై సమగ్ర విచారణ జరపడంతోపాటు బాధ్యులైన వారందరినీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న.  అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అల్కా పురి లోని శృంగేరి మఠంలో చేప్పట్టిన మృతేంజయ హోమంలో బండి సంజయ్.డీకే అరుణ. లక్మన్ మరియు తదితరులు పాల్గోన్నారు.

Related Posts