YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో దొగలు బీభత్సం

కర్నూలులో దొగలు బీభత్సం

కర్నూలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గీతానగర్‎లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి బీరువాను బద్దలుకొట్టి సుమారుగా రూ. 15 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.3.50 లక్షల నగదు దుండగులు అపహరించారు. ఇంట్లో జరిగిన దొంగతనంపై బాధితురాలు తన ఇంట్లో పనిమనిషి పై అనుమానం ఉన్నట్లు పోలీస్ బాధితురాలు  స్టేషన్‎లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts