YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది

బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది

హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. పైగా సిగ్గు లేకుండా మాట్లాడుతోంది.  రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కలిగించాలని మంత్రి ఎర్రబెల్లి దయాయకర్ రావు అన్నారు. బుధవారం అయన మీడయాతో మాట్లాడారు. మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ పాఠాలను గొప్పగా పొగిడారు.  రైతులపై కేంద్ర బీజేపీ ఎందుకు ఇంత కక్ష సాధిస్తోంది.  నకిలీ విత్తనాలను అరికట్టడానికి కేసీఆర్ చట్టం తెచ్చారు.  రేవంత్ రెడ్డి ప్రగల్బాలు చెప్తూ- ఉన్నది లేనట్లు- లేనిది ఉన్నట్లు మాట్లాడుతాడు.  రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై ధర్నాలు చేసి/ నోటికి వచ్చిన బూతులు తిట్టింది నిజం కాదా? * కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలను టీఆరెస్ కేసీఆర్ కడుగుతున్నాడు.  రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయి అని మేము అనడం లేదు. * కేసీఆర్ రైతు బంధావుడని అన్నారు. కేసీఆర్ రైతులకు చేసే అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోంది.  కేంద్రం నుంచి సహాయం ఉంటే రైతులు మరింత లాభపడుతారు. కరొనా వల్ల రైతులకు కొంత ఇబ్బంది అవుతుంది.  రైతులకు ఎమ్ చేయని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి.  కేసీఆర్- కేటీఆర్ పై చేయి ఎస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతారు.  కేసీఆర్ ను కొట్టే దమ్ము ఉందా? మేము బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. మేము ఎమ్ చేశామో- మీరు ఎమ్ చేశారో బయటపెట్టండని అయన అన్నారు.

Related Posts