YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రగతి భవన్ దగ్గర ఏపీ మాజీమంత్రి పోలీసులతో వాగ్వాదం

ప్రగతి భవన్ దగ్గర ఏపీ మాజీమంత్రి పోలీసులతో వాగ్వాదం

హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వున్న జేసి దివాకర్ రెడ్డి బుధవారం ప్రగతి భవన్ కు వచ్చారు. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  మంత్రి కేటీఆర్ ను కలవాలని లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన జేసీ ని పోలీసులు అడ్డుకున్నారు.  అపాయింట్మెంట్ లేనిదే లోపలికి అనుమతించమని సెక్యూరిటీ సిబ్బంది స్పష్టం చేసారు. దాంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగిన జేసి తరువాత అక్కడినుంచి వెళ్లిపోయారు.

Related Posts