YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా విలయతాండవం

కరోనా విలయతాండవం

ఢిల్లీ
భారత్ లో కరోనా విలయతాండవం ఆడుతోంది. బుధవారం ఒక్క రోజే 3,13,603 కేసులు నమోదు అయ్యాయి కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 3,13,603 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో తాజాగా 475 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,84,246 కి చేరింది. గడిచిన 24 గంటల్లోనే.. 19,35,180 కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 70,93,56,830 కు చేరింది.

Related Posts