YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ సర్వే లో టాప్ గ్రేడ్ సాదించిన ఎమ్మెల్యేలు వీరే ..!!

 టీడీపీ సర్వే లో టాప్ గ్రేడ్ సాదించిన ఎమ్మెల్యేలు వీరే ..!!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  తమ ఎమ్మెల్యే లు పని తీరుని బట్టి, కార్యకర్తలు నుంచి సేకరించిన సమాచారం ప్రకారం  13 మంది ఎమ్మెల్యే లకు టాప్ గ్రేడ్ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు సర్వే జరుపుతామని,మెరుగైన ఫలితాలను సాధించి, ఈ జాబితాలో చోటు సాధించేందుకు ఎమ్మెల్యేలంతా కృషి చేయాలని  తమ ఎమ్మెల్యే లకు చంద్రబాబు సూచించారు.
 
టాప్ గ్రేడ్ సాధించిన 13 మంది ఎమ్మెల్యే లు వీరే : 
 
ధూళిపాళ్ల నరేంద్ర (గుంటూరు జిల్లా), వల్లభనేని వంశీ, బోడ్ ప్రసాద్, గద్దె రామ్మోహనరావు, శ్రీరాం తాతయ్య (కృష్ణా), రాధాకృష్ణ, రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు (తూర్పు గోదావరి), చింతకాయల అయ్యన్నపాత్రుడు (విశాఖపట్నం), కోళ్ల లలితకుమారి (విజయనగరం), అచ్చెన్నాయుడు (శ్రీకాకుళం).

Related Posts