YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

కర్ణాటక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కుంబ్లే..!!

కర్ణాటక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కుంబ్లే..!!

కర్ణాటకలో ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా శాతం వరకు ఓట్లు పోల్ అవడం జరిగింది. క్రికెటర్లు,  సెలెబ్రిటీలు అందరూ పోలింగ్ బూత్ దగ్గర క్యూ లో నిలబడి తమ ఓటు హక్కు ని వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తమ కుటుంబ సభ్యులతో పాటు ఓటు వేయడానికి వచ్చిన ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేసి, అందరూ తమ ఓటు హక్కుని  వినియోగించుకోవాలని సూచించారు. 

 

Related Posts