YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీలో చేరిన ఎన్నారై

బీజేపీలో చేరిన ఎన్నారై

హైదరాబాద్
ఎన్ఆర్ఐ బాలా త్రిపురసుందరి గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలోఆమె  బీజేపీలో చేరారు. ఉమ్మడి మహా బూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు చెందిన బాల త్రిపుర సుందరి,  లండన్ లో  సాఫ్ట్వేర్ కంపెనీలో పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు.  ఆమె గత కొన్ని సంవత్సరాల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  బీజేపీ సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు  బాలా త్రిపుర సుందరి చెప్పారు.

Related Posts