YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎంపి అరవింద్ కు గవర్నర్ ఫోన్

ఎంపి అరవింద్ కు గవర్నర్ ఫోన్

హైదరాబాద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు తమిళిసై సౌందరరాజన్ ఫోన్ చేసారు. అయనపై తెరాస శ్రేణులు జరిపిన   దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  దాడి వివరాలతో పాటు నిజామాబాద్ సీపీ, పోలీస్ లు తీరును ఎంపి ఆమెకువివరించారు.  పోలీసుల  పర్యవేక్షణలో తన హత్యకు ప్లాన్ జరిగిందని.. ముందస్తు సమాచారం ఇచ్చినా రౌడీ  మూకలను అదుపు చేసే ప్రయత్నం జరగలేదనిఅర్వింద్ వివరించారు. తన  సొంత  నియోజక వర్గంలో పోలీసులు కనీస భద్రత కల్పించలేదని గవర్నర్ కు తెలిపారు.   పార్లమెంట్ సభ్యులు.. ప్రజాప్రతినిధులపై పోలీసుల సమక్షంలోనే దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుందని గవర్నర్ దృష్టికి ఎంపి తీసుకెళ్లారు.

Related Posts