YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపా, బీజేపీ శ్రేణుల ఘర్షణ ఇద్దరి దారుణ హత్య

వైకాపా, బీజేపీ శ్రేణుల ఘర్షణ ఇద్దరి దారుణ హత్య

కర్నూలు
కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని కామవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భూవివాదం లో వైసిపి బిజెపి వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇద్దరు వైసిపి కార్యకర్తలు పై బీజేపీ నేతలు వేట కొడవలితో నరికి...పెట్రోలు పోసి తగలబెట్టారు. ఘటనా స్థలంలో వైసీపీ కార్యకర్తలు శివప్ప,  ఈరన్నలను ఇద్దరినీ అతికిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనలో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇరు వర్గాల మధ్య ఏడెకరాల భూమి కోసం సంవత్సరం నుంచి భూ వివాదం కొనసాగుతోందని సమాచారం.

Related Posts