YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వామపక్ష పార్టీల అందోళన

వామపక్ష పార్టీల అందోళన

నెల్లూరు
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. నెల్లూరు నగరంలో సిపిఎం, సిపిఐ.. న్యూ డెమోక్రసీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.  కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీల ధర్నా జరిగింది. - ధర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తామని - వామపక్ష పార్టీలు నిర్వహించాయి.

Related Posts