YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అంజనేయ విగ్రహం ధ్వంసం..ఉద్రిక్తత

అంజనేయ విగ్రహం ధ్వంసం..ఉద్రిక్తత

విశాఖపట్నం
భీమిలి చినబజార్ వద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని కొందరు వ్యక్తులు కూల్చివేయడంతో అక్కడ ఉద్రిక్త నెలకొంది. అన్నదమ్ముల పిల్లల మధ్య ఆస్తి తగాదాలు నేపథ్యంలో విగ్రహం కూల్చి వేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు సీసీ పుటేజ్ పరిశీలిస్తున్నారు.  సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గుడిని కూడా కూల్చివేసేందుకు మంగళవారం  తెల్లవారుజామున జేసీబీ తెచ్చారు. చుట్టుపక్కల జనాభా గొడవ చేయడంతో డ్రైవర్ జెసిబిని వదిలేసి పారిపోయాడు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Related Posts