YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాష్ట్రపతిని కలిసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

రాష్ట్రపతిని కలిసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ
ఈ యేడాది బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపధ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం ఉదయం  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కలిశారు. ఉదాయన్నే కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయానికి వచ్చిన నిర్మలాసీతారామన్ ఆర్థిక శాఖ అధికారులతో కలిసి రాష్ట్రపతిని కలిసేందుకు రాష్ట్రపతి భవన్ కు వచ్చారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్రమంత్రి రాష్ట్రపతి కోవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీతారామన్ ఈసారి ట్యాబ్ను ఉపయోగించి పార్లమెంటులో 2022 బడ్జెట్ను సమర్పించారు.

Related Posts