YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం హోంమంత్రి సుచరిత

చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం హోంమంత్రి సుచరిత

గుంటూరు
చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్దమని హోం మంత్రి సుచరిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు సహకరించాలని సిఎం కూడా చెప్పారు. కమిటీ కూడా వేశాం. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నాం. హౌస్ అరెస్టు లు లేవు. అనుమతి లేని సభలకు వెళ్ళవద్దని చెప్పాం. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నా యని ఆమె అన్నారు.

Related Posts