YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగుల నేతలకు భద్రత

ఉద్యోగుల నేతలకు భద్రత

విజయవాడ
నలుగురు ఉద్యోగ సంఘాల నేతల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వంతో చర్చలు తర్వాత పిఆర్సీపై ఉద్యోగుల్లో  అసంతృప్తి పెరిగింది. ఉద్యోగుల సోషల్ మీడియా గ్రూప్ ల్లో నాయకులపై ట్రోలింగ్ ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో బండి శ్రీనివాస్, బొప్పారాజు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఏపీ ఎన్జీవో కార్యాలయం కు కుడా  భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు.

Related Posts