హైదరాబాద్
పార్లమెంట్ లో ప్రధాని మోదీ చేసినా వ్యాఖ్యలకు నిరసిస్తూ అజoపురా చౌరస్తాలో హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో టిఆర్ ఎస్ నాయకులు నిరసన చేపట్టి బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా హోంమంత్రి నివాసం నుంచి ర్యాలీ గా బయలుదేరి చాదర్ ఘాట్ చౌరస్తాలోపీఎం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.