YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో బైక్ ర్యాలీ

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో బైక్ ర్యాలీ

కామారెడ్డి ఫిబ్రవరి 09
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం పై విషం కక్కిన బిజెపి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్లా జెండా లతో నిరసన కార్యక్రమాలు చేయాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు  ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు యంకె.ముజిబోద్దీన్  అధ్వర్యంలో పెద్ద ఎత్తున నల్లా జెండా లతో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్ పి వైస్ చైర్మన్ పరికి ప్రెమ్ కుమార్, మాచారెడ్డి ఎంపిపి లోయలపల్లి నర్సీంగరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్ పి టి సి లు, ఎంపిపి మీన్కూరు రాంరెడ్డి, తిర్మల్ గౌడ్, పిప్పిరి ఆంజనేయులు, గాల్ రెడ్డి, సిహెచ్.వేంకట్ గౌడ్, జుకంటి ప్రభాకర్ రెడ్డి,గండ్ర మధుసూదనరావు, బాల్ చంద్రం,‌ ఇంద్రసేనరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్ మరియు మున్సిపల్ కౌన్సిలర్ లు, సర్పంచ్ లు, ఎం పి టి సి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts