YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వివిఐపి ప్రెసిడెన్షియల్ విల్లాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

వివిఐపి ప్రెసిడెన్షియల్ విల్లాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

యాదాద్రి
యాదాద్రి దేవాలయానికి సమీపంలో నిర్మించిన వీవీఐపీ ల విడిది ప్రెసిడెన్షియల్ విల్లాను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో మంత్రులు జి. జగదీష్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి , ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్ , బడుగుల లింగయ్య యాదవ్ , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , ఎమ్మెల్సీ లు ఎలిమినేటి కృష్ణారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి  ,  ఎం సి కోటిరెడ్డి , ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి , పైళ్ల శేఖర్ రెడ్డి , గాదరి కిషోర్ కుమార్ , కంచర్ల భూపాల్ రెడ్డి , చిరుమర్తి లింగయ్య , రవీంద్ర కుమార్ , బొల్లం మల్లయ్య యాదవ్ , శానంపూడి సైదిరెడ్డి , ఎన్ . భాస్కర్ రావు , నోముల భగత్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ , జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , కలెక్టర్ పమేలా సత్పతి , సీపీ మహేష్ భగవత్ , బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ , గోట్ అండ్ షీప్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ , సీఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి , ఆర్ అండ్ బి ఈ ఎన్సీ గణపతి రెడ్డి , దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ , వై టి డి ఏ వైస్ చైర్మన్ కిషన్ రావు , ఈఓ గీతారెడ్డి , మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ , మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , మదర్ డైరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి , మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts