YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మెదక్ లో మంత్రి హరీష్ రావు పర్యటన

మెదక్ లో మంత్రి హరీష్ రావు పర్యటన

మెదక్
మెదక్ లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. దళిత బందుపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ దళితబందు పథకం ప్రవేశపెట్టారు. మార్చి నుంచి నియోజకవర్గంలోని 2 వేల మంది దళితులకు దళిత బంధు పథకం అందుతుందని అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి వందమందికి దళితబందు ఇస్తున్నాం. ఏ పైరవి లేకుండా అర్హులైన వారందరికీ దళిత బంధు వస్తుంది. గత ప్రభుత్వాలు దళితులను పూర్తిగా విస్మరించాయి. దళిత బంధు ద్వారా ఇచ్చే రూ 10 లక్షలు వృధా చేయొద్దని మంత్రి సూచించారు.

Related Posts