YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'మహానటి' టీమ్ కి డిన్నర్ పార్టీ ఇచ్చిన అల్లు అరవింద్..!!

   'మహానటి' టీమ్ కి డిన్నర్ పార్టీ ఇచ్చిన అల్లు  అరవింద్..!!

 అలనాటి తార సావిత్రి జీవిత కధ ఆధారంగా వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మహానటి'. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ సినీ ప్రముఖుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు అందరూ ప్రశంసల జల్లులు కురిపించారు. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తన నివాసంలో డిన్నర్‌ పార్టీ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 'మహానటి' టీమ్ అల్లు అరవింద్ నివాసంలో  సందడి చేసారు.  

Related Posts