YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజనలో అన్యాయం జరిగింది - ఎంపీ మార్గాని భరత్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజనలో అన్యాయం జరిగింది - ఎంపీ మార్గాని భరత్

రాజమహేంద్రవరం
ఆంధ్ర ప్రదేశ్ కు రావలసిన హోదా మరియు కొత్త బడ్జెట్ అంశాలపై రాజమహేంద్రవరం ఎంపీ, వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పాత్రికేయుల సమావేశం తీవ్రంగా విమర్శించారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కుట్ర పూరితంగా మహిళలకు రక్షణ లేదని ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు.

Related Posts