YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అమరావతి
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 7 నుంచి ప్రారంభించనున్నారు. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలుపుతారు. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలను నిర్వహించవచ్చని సమాచారం.

Related Posts