YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బస్సు ప్రమాదంలో జవాను మృతి

బస్సు ప్రమాదంలో జవాను మృతి

లక్నో
ఉత్తప్రదేశలో జరిగిన బస్సు  ప్రమాదంలో ఒక సిఐఎస్ఎఫ్ జవాను మృటి చెంఆడు. సిఐఎసెప్ జవానులు ప్రయాణిస్తున్నల బస్సు లోయలోకి దూసుకు వెళ్లింది. ఘటనలో మరి కొందరికి గాయాలయ్యాయి. విశాఖ హెచ్ పి సి ఎల్ రిఫైనరీ నుండి సిఐ ఎస్ ఎఫ్ సిబ్బంది ఎన్నికల డ్యూటీకి  వెళ్లే సమయంలో ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో విశాఖ నుండి వెళ్లిన వారిలో 10 మంది వేరే ప్రాంతాల నుండి వెళ్లిన వారు 15 మంది మొత్తం 25  మంది సి ఐ ఎస్ ఎఫ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో విశాఖ నుండి వెళ్లిన వారిలో ఒకరు మృతి చెందాడు. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో  ఘటన జరిగింది. ఆ సమయంలో 25 మంది జవానులు బస్సులో వున్నారు. సోన్ భద్ర జిల్లా రాబర్డ్స్ గంజ్ పోలీసు పరిధిలోని మార్కుండి లో ఈ ప్రమాదం జరిగింది.తీవ్ర గాయాలయని ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు.

Related Posts