YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

స్వచ్చంద సేవ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ఆదర్శoగా తీసుకోవాలి - ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

స్వచ్చంద సేవ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ఆదర్శoగా తీసుకోవాలి  - ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

కడ్తాల్,
స్వచ్చంద సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ఆదర్శoగా తీసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని  8వ వార్డు సంకటోనిపల్లి గ్రామంలో కీ :శే :కమటం యాదమ్మ జానయ్య జ్ఞాపకార్థం కౌన్సిలర్ కమటం రాధమ్మ వెంకటయ్య ఏర్పాటుచేసిన మిని వాటర్ ఫ్లాంట్ ను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. కౌన్సిలర్ తన స్వంత ఖర్చులతో రూ.2.60లక్షలతో నిర్మించిన వాటర్ ఫ్లాంట్ ను  కౌన్సిలర్ కమటం రాధమ్మ వెంకటయ్యతో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు.ఇలాంటి స్వచ్చంద సేవ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ఆదర్శనముగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎంసి వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, జిల్లా మానిటరింగ్ సభ్యులు పత్య నాయక్ పాల్గొన్నారు.

Related Posts