YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మధ్యమనేర్ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని నాలుగో రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్ష

మధ్యమనేర్ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని నాలుగో రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్ష

రాజన్నసిరిసిల్ల
భారతీయ జనతా పార్టీ వేములవాడ అర్బన్ ఆధ్వర్యంలో మధ్యమనేర్ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని  డిమాండ్ చేస్తూ నాలుగోవ  రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్ష.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్,జిల్లా కార్యదర్శి బుర్ర శేఖర్ గౌడ్ ,రేగుల పర్శరం, చంద్రగిరి ప్రశాంత్, సంతోష్ యాదవ్, కొనుకటి హరీష్, చిన్న, ములిగే గణేష్,ఎడ్ల హరీష్, లింగపల్లి సాయి కృష్ణ, శివరాత్రి నర్సయ్య, వేములనాగరాజు,కట్కూరి దేవరాజు, చంద్రగిరి దేవయ్య, ఎల్లయ్య, గుంటి నాగరాజు, నేరాళ్ల రామకృష్ణ, పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Related Posts